Nandyal: మహానంది పుణ్య క్షేత్రం సమీపంలో చిరుతపులి సంచారం

నంద్యాల జిల్లా మహానంది పుణ్య క్షేత్రం సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రూపుతోంది.

Updated : 29 Jun 2024 11:49 IST

మహానంది పుణ్య క్షేత్రం సమీపంలో చిరుతపులి సంచారం

నంద్యాల జిల్లా మహానంది పుణ్య క్షేత్రం సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దేవస్థానం గోశాల వద్ద చిరుత పులి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో సంచరించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇరవై రోజులుగా చిరుత సంచరింస్తోందని అటవీశాఖకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆలయ అధికారులు ఆరోపించారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Tags :

మరిన్ని