- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Nandyal: మహానంది పుణ్య క్షేత్రం సమీపంలో చిరుతపులి సంచారం
నంద్యాల జిల్లా మహానంది పుణ్య క్షేత్రం సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రూపుతోంది.
Updated : 29 Jun 2024 11:49 IST
నంద్యాల జిల్లా మహానంది పుణ్య క్షేత్రం సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దేవస్థానం గోశాల వద్ద చిరుత పులి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో సంచరించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇరవై రోజులుగా చిరుత సంచరింస్తోందని అటవీశాఖకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆలయ అధికారులు ఆరోపించారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Tags :
మరిన్ని
-
సమస్యలకు నిలయంగా మారిన మెట్పల్లి రైల్వేస్టేషన్
-
6 గంటలకు మించి బైడెన్ పని చేయలేకపోతున్నారా?
-
పింఛన్ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు సమావేశం
-
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు బృందం
-
ఇంద్రకీలాద్రిపై జూలై 6 నుంచి ఆషాఢ మాస సారె మహోత్సవం: ఈవో రామారావు
-
టీమ్ఇండియాకు అభినందనలు తెలుపుతూ 20 అడుగుల సైకతశిల్పం
-
భారత్లో పెళ్లిళ్ల ఖర్చు ఏటా రూ.10 లక్షల కోట్లు..!
-
జగన్ తర్వాత అత్యధిక అక్రమార్జన పెద్దిరెడ్డిదే..!: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
-
ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?: హరీశ్రావు
-
ప్రజల నుంచి వినతుల స్వీకరణకు టోల్ఫ్రీ నంబర్: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా
-
విశాఖ నుంచే ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తాం: మంత్రి రామ్ప్రసాద్రెడ్డి
-
వైకాపా ప్రభుత్వ వికృత క్రీడకు.. ఆగమైన బ్రహ్మానందరెడ్డి స్టేడియం
-
సైకిల్కు ఓటేసింది నీకే కదా.. ఎమ్మెల్యే ఆదిరెడ్డివాసుతో చిన్నారి వీడియో వైరల్
-
జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఏపీ పూర్తిగా నష్టపోయింది: మంత్రి పార్థసారథి
-
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డీఎస్ కీలకపాత్ర పోషించారు: సీఎం రేవంత్రెడ్డి
-
విభజన హామీల అమలు కోసం తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలి: మంత్రి పొన్నం
-
హారన్ కొట్టాడని.. ఆర్టీసీ డ్రైవర్పై ఇద్దరు వ్యక్తుల దాడి
-
రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలి: మురళీమోహన్
-
విజయవాడలో ‘బుజ్జి’ వాహనం సందడి.. అభిమానుల కేరింతలు
-
ఇంటి ముందు గేట్లు మూసేసిన జగన్.. ఇప్పుడైనా దారి ఇస్తారా?
-
టీ20 కెప్టెన్సీలో వారిద్దరికీ పోటీ ఉండొచ్చు: క్రీడా విశ్లేషకులు వెంకటేశ్
-
విభిన్న వాతావరణ పరిస్థితులతో ఆక్వా రంగం అతలాకుతలం
-
పూడికతో జూరాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి నిల్వ.. ఆందోళనలో రైతులు
-
సహజసిద్ధంగా నీటిశుద్ధి.. ప్లాంట్ ఏర్పాటు చేసిన విజ్ఞాన్ వర్సిటీ
-
వెంకయ్యనాయుడి చాతుర్యం, వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని మోదీ
-
రేషన్ మాఫియా వెనుక వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం?
-
పీఎం నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’
-
ఫెడెక్స్ పేరిట సైబర్ నేరగాళ్ల మోసం.. రూ.కోట్లు దోపిడీ!
-
కొండాపూర్లో రామోజీరావు సంస్మరణ సభ
-
ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి.. నిధులు దండుకున్న వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమల్లోకి భారతీయ న్యాయ సంహిత.. తొలి కేసు నమోదు
-
ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిని నమ్మి మోసపోయాం
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా