Chandrababu: వైకాపా పాలకులు మూర్ఖంగా పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు: సీఎం చంద్రబాబు

వైకాపా ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యంతో పోలవరం డయాఫ్రం వాల్, గైడ్ బండ్ దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Updated : 28 Jun 2024 18:35 IST

వైకాపా ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యంతో పోలవరం డయాఫ్రం వాల్, గైడ్ బండ్ దెబ్బతిన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీనిపై నిపుణుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా మూర్ఖంగా ప్రాజెక్టును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పరిస్థితి చూసి తన కళ్ల వెంట నీళ్లొచ్చాయన్నారు.

Tags :

మరిన్ని