CM Chandrababu: జగన్ అప్పుల థియరీ ఇంధన శాఖను ముంచేసింది: సీఎం చంద్రబాబు

జగన్‌ అప్పుల థియరీ ఇంధన శాఖను నిండా ముంచింది. గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా సంస్థ అప్పులను రూ. 1.20 లక్షల కోట్లకు పెంచింది.

Published : 02 Jul 2024 10:27 IST

జగన్ అప్పుల థియరీ ఇంధన శాఖను ముంచేసిందని  సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చరిత్రలో ఎన్నడూ లేనంతగా సంస్థ అప్పులను రూ.1.20లక్షల కోట్లకు పెంచేసినందున ఆ భారం ప్రజల మీద పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ నిర్వాకం  సంస్థను కుప్పకూలే స్థాయికి దిగజార్చిందని సీఎం దుయ్యబట్టారు.

Tags :

మరిన్ని