Chandrababu: అమరావతి దుస్థితిపై సీఎం చంద్రబాబు భావోద్వేగం

నవ్యాంధ్రకు అద్భుత రాజధాని ఉండాలనే ప్రణాళికతో అమరావతి నిర్మాణం చేపడితే ఐదేళ్ల వైకాపా పాలనలో తీవ్రంగా ధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు (Chandrababu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 03 Jul 2024 20:07 IST

నవ్యాంధ్రకు అద్భుత రాజధాని ఉండాలనే ప్రణాళికతో అమరావతి నిర్మాణం చేపడితే ఐదేళ్ల వైకాపా పాలనలో తీవ్రంగా ధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు (Chandrababu) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయేలా కుట్ర పూరితంగా వినాశకర చర్యలకు పాల్పడిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం తాము పరితపిస్తే వైకాపా రాక్షస మూక అన్నింటినీ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. వీటన్నింటినీ సరిదిద్దడం, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడం, ప్రజలకు నమ్మకం కల్పించడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్‌గా పేర్కొన్నారు.

Tags :

మరిన్ని