Sridhar Babu: వరంగల్‌ను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

వరంగల్ జిల్లాను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

Updated : 04 Jul 2024 16:39 IST

వరంగల్ జిల్లాను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridharbabu) అన్నారు. హనుమకొండలో రాక్స్ ఐటీ పార్క్‌ను మంత్రి ప్రారంభించారు. హనుమకొండ, వరంగల్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయన్న ఆయన.. ప్రైవేటు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని