AP News: ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా మహేష్‌చంద్ర లడ్హా

ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా మహేష్ చంద్ర లడ్డాను ప్రభుత్వం నియమించింది.

Updated : 03 Jul 2024 09:58 IST

ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా మహేష్ చంద్ర లడ్డాను ప్రభుత్వం నియమించింది. ఏపీ క్యాడర్ 1998 బ్యాచ్‌కి చెందిన లడ్డా.. ప్రస్తుతం సీఆర్‌ఎపీ సదరన్ సెక్టర్ ఐజీగా పనిచేస్తున్నారు. తాజాగా అయన్ని తిరిగి ఏపీకి రిలీవ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గతంలో పనిచేసిన జిల్లాల్లో.. నక్సలిజం, ఫ్యాక్షనిజం, వ్యవస్తీకృత నేరాలు, కీలక ముఠాలు, రౌడియిజంపై ఉక్కపాదం మోపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు