Ramoji Rao: ‘నేల నుండి నింగికేగిందమ్మా ఈ తారా’.. రామోజీకి నివాళిగా ప్రత్యేక గీతం

మీడియా మొఘల్‌, రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ దివంగత రామోజీ రావుకు నివాళిగా సంతోష్‌ మీడియా ఎఫ్‌ఎక్స్‌ ఓ గీతాన్ని రూపొందించింది.

Updated : 28 Jun 2024 15:31 IST

మీడియా మొఘల్‌, రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ దివంగత రామోజీరావుకు (Ramoji Rao) నివాళిగా సంతోష్‌ మీడియా ఎఫ్‌ఎక్స్‌ ప్రత్యేక గీతాన్ని రూపొందించింది. రామోజీ గొప్పతనాన్ని చాటేలా ఈ పాటను రచయిత దుర్గా ప్రసాద్‌ రాశారు. ‘నేల నుండి నింగికేగిందమ్మా ఈ తారా’ అంటూ సాగిన ఈ గీతాన్ని శ్రీప్రసన్న ఆలపించారు. ఆ వీడియోను మీరూ చూడండి.

Tags :

మరిన్ని