- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Pawan Kalyan: ప్రజాసేవలో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్!
ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గురుకుల పాఠశాలల్లోని ఒప్పంద ఉపాధ్యాయులు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గురుకుల పాఠశాలల్లోని ఒప్పంద ఉపాధ్యాయులు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. గురుకుల పాఠశాలల్లో 1500లకు పైగా ఉపాధ్యాయులు ఉన్నారని వారంతా చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్నారని చెప్పారు. ఎలాంటి సంక్షేమ పథకాలూ అందట్లేదని తెలిపారు. మెగా డీఎస్సీలో తమ పోస్టులను కలిపేయడంతో అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం తమ పోస్టులను మినహాయించాలని అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించిన పవన్ ప్రభుత్వంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన బాధితుల్ని కలుసుకున్న పవన్ వారి నుంచి వినతిపత్రాలు తీసుకుని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
మరిన్ని
-
పంచాయితీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు: పవన్ కల్యాణ్
-
కూలిన మట్టిమిద్దె.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
‘జైబోలో చంద్రబాబు’.. సంతోషంతో పింఛన్ లబ్ధిదారుడి డ్యాన్స్!
-
సొంతంగా బావి తవ్వుకున్న నారీమణులు
-
సీబీఎన్ 4.0.. 1995 నాటి సీఎంను చూస్తారు!: లోకేశ్తో చంద్రబాబు ఆసక్తికర సంభాషణ
-
పరవళ్లు తొక్కుతున్న అతిరపల్లి జలపాతం.. పెరిగిన పర్యటకుల సందడి
-
జగిత్యాలలో భారాస క్యాడర్ సమావేశం.. హాజరైన కేటీఆర్
-
లబ్ధిదారుడి ఇంటికెళ్లి స్వయంగా పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు
-
పింఛన్ లబ్ధిదారుల కాళ్లు కడిగిన మంత్రి నిమ్మల రామానాయుడు
-
అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు
-
టెలిగ్రామ్లో సిమ్ కార్డుల దందా.. సైబర్ నేరగాళ్ల నయా మోసం
-
ప్రభుత్వ వెబ్సైట్లలో కనిపించని మంత్రుల ఫోటోలు
-
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
-
పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనుబంధంగా పీజీలో వివిధ కోర్సులు
-
ఏపీ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
-
సమస్యలకు నిలయంగా మారిన మెట్పల్లి రైల్వేస్టేషన్
-
6 గంటలకు మించి బైడెన్ పని చేయలేకపోతున్నారా?
-
పింఛన్ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు సమావేశం
-
పోలవరాన్ని పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు బృందం
-
ఇంద్రకీలాద్రిపై జూలై 6 నుంచి ఆషాఢ మాస సారె మహోత్సవం: ఈవో రామారావు
-
టీమ్ఇండియాకు అభినందనలు తెలుపుతూ 20 అడుగుల సైకతశిల్పం
-
భారత్లో పెళ్లిళ్ల ఖర్చు ఏటా రూ.10 లక్షల కోట్లు..!
-
జగన్ తర్వాత అత్యధిక అక్రమార్జన పెద్దిరెడ్డిదే..!: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
-
ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?: హరీశ్రావు
-
ప్రజల నుంచి వినతుల స్వీకరణకు టోల్ఫ్రీ నంబర్: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా
-
విశాఖ నుంచే ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తాం: మంత్రి రామ్ప్రసాద్రెడ్డి
-
వైకాపా ప్రభుత్వ వికృత క్రీడకు.. ఆగమైన బ్రహ్మానందరెడ్డి స్టేడియం
-
సైకిల్కు ఓటేసింది నీకే కదా.. ఎమ్మెల్యే ఆదిరెడ్డివాసుతో చిన్నారి వీడియో వైరల్
-
జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఏపీ పూర్తిగా నష్టపోయింది: మంత్రి పార్థసారథి
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జులై 4న దిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు
-
ఆ ఎమ్మెల్యేలిద్దరినీ విప్లుగా ప్రకటించండి: సీఎం చంద్రబాబుకు పవన్ లేఖ
-
ఐపీఓకు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్.. రూ.3వేల కోట్ల సమీకరణ
-
లోక్సభలో రాహుల్ ప్రసంగం.. ప్రధాని మోదీ అభ్యంతరం
-
విద్యార్థుల ఆస్ట్రేలియా కల మరింత భారం..!
-
కొత్త నేర చట్టాలపై విపక్షాలది అనవసర ఆరోపణే: కేంద్ర హోం మంత్రి అమిత్ షా