Kollu Ravindra: త్వరలో ఉచిత ఇసుక విధానంపై మార్గదర్శకాలు జారీ!: మంత్రి కొల్లు

ఏపీ వ్యాప్తంగా ప్రజలకు ఇసుక కొరత రానీయకుండా కోటి మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచనున్నట్టు.. మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Published : 04 Jul 2024 16:54 IST

ఏపీ వ్యాప్తంగా ప్రజలకు ఇసుక కొరత రానీయకుండా కోటి మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచనున్నట్టు.. మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. త్వరలో ఉచిత ఇసుక విధానం పై మార్గదర్శకాలు జారీ అవుతాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపైనా విచారణ జరిపిస్తామంటున్నారు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.

Tags :

మరిన్ని