Ap News: ఏపీలో అతిసారంపై యుద్ధం.. ‘స్టాప్‌ డయేరియా’ పేరుతో అవగాహన కార్యక్రమాలు

‘అతిసారం’ ఈ పేరు వింటేనే గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట, విజయవాడ మొగల్రాజపురం ప్రాంతాల్లో డయేరియా విజృంభించింది.

Updated : 02 Jul 2024 19:46 IST

‘అతిసారం’ ఈ పేరు వింటేనే గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట, విజయవాడ మొగల్రాజపురం ప్రాంతాల్లో డయేరియా విజృంభించింది. చాలామంది అతిసారం బారిన పడ్డారు. ఈ క్రమంలో డయేరియా కేసులను అరికట్టేందుకు ప్రభుత్వం ‘స్టాప్‌ డయేరియా’ పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది . రాష్ట్రవ్యాప్తంగా 60 రోజుల పాటు డయేరియాపై.. ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. డయేరియా కేసులు నమోదైన ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి విశ్లేషిస్తున్నారు.

Tags :

మరిన్ని