Nagar Kurnool: కూలిన మట్టిమిద్దె.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

ఆదమరిచి నిద్రపోతున్న వారు ఊహించలేదు అదే వారికి శాశ్వత నిద్ర అవుతుందని. ఏళ్లుగా నీడనిచ్చిన గూడే వారి పాలిట మృత్యుపాశమవుతుందని కలలోనైనా అనుకోని ఉండరు.

Published : 01 Jul 2024 15:29 IST

ఆదమరిచి నిద్రపోతున్న వారు ఊహించలేదు అదే వారికి శాశ్వత నిద్ర అవుతుందని. ఏళ్లుగా నీడనిచ్చిన గూడే వారి పాలిట మృత్యుపాశమవుతుందని కలలోనైనా అనుకోని ఉండరు. నాగర్‌కర్నూల్ జిల్లా వనపట్ల గ్రామంలో అర్ధరాత్రి మట్టిమిద్దె కూలి ఒకే ఇంట్లోని నలుగురు మృతి చెందారు. మరొకరు గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags :

మరిన్ని