- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Athirappilly Water Falls: పరవళ్లు తొక్కుతున్న అతిరపల్లి జలపాతం.. పెరిగిన పర్యటకుల సందడి
పశ్చిమ కనుమల్లోని ‘అతిరపల్లి జలపాతం’ పరవళ్లు తొక్కుతోంది. కేరళలోని ‘త్రిసూర్’కు 60కిలోమీటర్ల దూరంలో ‘అతిరపల్లి జలపాతం’ ఉంది. భారీ వర్షాలు కురవడంతో జలపాతానికి భారీగా వరద పోటెత్తుతోంది. ఫలితంగా జలపాతం మరింత అందంగా కనిపిస్తోంది.
Published : 01 Jul 2024 14:56 IST
పశ్చిమ కనుమల్లోని ‘అతిరపల్లి జలపాతం’ పరవళ్లు తొక్కుతోంది. కేరళలోని ‘త్రిసూర్’కు 60కిలోమీటర్ల దూరంలో ‘అతిరపల్లి జలపాతం’ ఉంది. భారీ వర్షాలు కురవడంతో జలపాతానికి భారీగా వరద పోటెత్తుతోంది. ఫలితంగా జలపాతం మరింత అందంగా కనిపిస్తోంది. భారతీయ ‘నయగరా’ జలపాతంగా పిలిచే ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు. అతిరపల్లి జలపాతం చుట్టూ అనుముడి పర్వతాలు, వజాచల్ అటవీ ప్రాంతం ఉన్నందున ప్రకృతి రమణీయత మరింతగా ఆకట్టుకుంటోంది.
Tags :
మరిన్ని
-
జగన్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విజయవాడ ఆటోనగర్
-
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియా సమావేశం
-
LIVE: అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు
-
7 విద్యార్థులకు ఏడుగురు టీచర్లు.. వైకాపా ప్రభుత్వ విధానాలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం
-
ప్రజాదర్బార్తో సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేశ్ భరోసా
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్లు
-
పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల
-
నకిలీ సిమ్ నెంబర్లతో నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్లు
-
తరగతి గదిలో ఊడిన పెచ్చులు.. వైకాపా ఎమ్మెల్సీపై కేసు నమోదు!
-
కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన..
-
పార్లమెంట్ సమావేశాలు.. రాజ్యసభలో ప్రధాని ప్రసంగం
-
ఏపీలో కొత్త దందా.. నోటరీల పేరుతో నయా మోసం
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. 121 మంది దుర్మరణం
-
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: సీఎం రేవంత్రెడ్డి
-
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో.. అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం
-
అమరావతి రహదారుల నెట్వర్క్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
-
వైకాపా నిర్లక్ష్యం.. రోగులకు శాపం
-
వార్షిక బడ్జెట్ కసరత్తును ముమ్మరం చేసిన ప్రభుత్వం
-
పులివెందులలో ‘ఫోర్ స్టార్’ పన్నాగం
-
డబ్బులిచ్చి పోస్టింగ్కు ప్రయత్నిస్తే వేటు తప్పదు: సీఎం రేవంత్
-
మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం కసరత్తు
-
ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్గా మహేష్చంద్ర లడ్హా
-
గతంలో డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
-
రాజధాని అమరావతిపై నేడు ప్రభుత్వ శ్వేతపత్రం
-
రైతుల సౌకర్యార్థం ప్రతి సర్వే నంబర్కు భూసార పరీక్షలు: మంత్రి తుమ్మల
-
విభజన హామీల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ చాలా అవసరం: ప్రొ.కోదండరాం
-
సల్మాన్ హత్యకు కుట్ర.. రూ. 25 లక్షల సుపారీ!
-
ఏపీలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి అనిత
-
ఏపీలో అతిసారంపై యుద్ధం.. ‘స్టాప్ డయేరియా’ పేరుతో అవగాహన కార్యక్రమాలు
-
కరీంనగర్ డీఈఓను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం: భట్టి
-
సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. సెన్సెక్స్ 80 వేలు తాకి వెనక్కి
-
రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం.. కృతజ్ఞతలు చెప్పిన మోదీ
-
132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు.. పైలట్ ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీ!
-
ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి: చంద్రబాబు
-
‘ఆమె’ కలలకు తాలిబన్ల సంకెళ్లు..!