TG News: రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న విషజ్వరాలు..

తెలంగాణ వ్యాప్తంగా విషజ్వరాలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క ఫీవర్ ఆస్పత్రికే రోజుకి కనీసం 600 నుంచి 700 మంది అనారోగ్యంతో వస్తున్నారు.

Published : 29 Jun 2024 12:01 IST

తెలంగాణ వ్యాప్తంగా విషజ్వరాలు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క ఫీవర్ ఆస్పత్రికే రోజుకి కనీసం 600 నుంచి 700 మంది అనారోగ్యంతో వస్తున్నారు. పదుల సంఖ్యలో అడ్మిట్ అవుతున్నారు. మరోవైపు డెంగ్యూ కేసులు సైతం పెరుగుతుండటంతో రోగులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ.. అధికారులను అప్రమత్తం చేసింది. పెరుగుతున్న విషజ్వరాల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్‌ పలు విషయాలు వెల్లడించారు.

Tags :

మరిన్ని