- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Manyam Dist: మన్యం జిల్లాలో ఆగని ఏనుగుల మృత్యుఘోష
విద్యుదాఘాతానికి గురై కొన్ని.. అనారోగ్యంతో మరికొన్ని.. ఆహారం దొరక్క ఇంకొన్ని.. ఇలా కారణం ఏదైనా పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల మృత్యుఘోష కొనసాగుతోంది. ఏళ్లు గడుస్తున్నా ఏనుగుల సంరక్షణపై కేంద్రం ప్రతిపాదనలు ఆచరణలోకి రాకపోవడంపై జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Published : 27 Jun 2024 12:39 IST
Tags :