- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Nirmal: నిర్మల్ జిల్లాలో వృద్ధురాలిపై వీధి కుక్కల దాడి..!
నిర్మల్ జిల్లాలో కుక్కల బెడద ఎక్కువైందని, వాటి బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల రోడ్డుపై నడుచుకుంటూ ఓ వృద్ధురాలు వెళ్తుండగా.. ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆమె పరుగెత్తడంతో ప్రమాదం త్రుటిలో తప్పింది.
Published : 23 Jun 2024 17:13 IST
నిర్మల్ జిల్లాలో కుక్కల బెడద ఎక్కువైందని, వాటి బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల రోడ్డుపై నడుచుకుంటూ ఓ వృద్ధురాలు వెళ్తుండగా.. ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆమె పరుగెత్తడంతో ప్రమాదం త్రుటిలో తప్పింది. వీటికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. వాటిని మున్సిపల్ కమిషనర్కు స్థానికులు చూపించారు. మున్సిపల్ అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో శునకాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Tags :
మరిన్ని
-
ఇంద్రకీలాద్రిపై జూలై 6 నుంచి ఆషాఢ మాస సారె మహోత్సవం: ఈవో రామారావు
-
టీమ్ఇండియాకు అభినందనలు తెలుపుతూ 20 అడుగుల సైకతశిల్పం
-
భారత్లో పెళ్లిళ్ల ఖర్చు ఏటా రూ.10 లక్షల కోట్లు..!
-
జగన్ తర్వాత అత్యధిక అక్రమార్జన పెద్దిరెడ్డిదే..!: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
-
ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?: హరీశ్రావు
-
ప్రజల నుంచి వినతుల స్వీకరణకు టోల్ఫ్రీ నంబర్: తెదేపా ఏపీ అధ్యక్షుడు పల్లా
-
విశాఖ నుంచే ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తాం: మంత్రి రామ్ప్రసాద్రెడ్డి
-
వైకాపా ప్రభుత్వ వికృత క్రీడకు.. ఆగమైన బ్రహ్మానందరెడ్డి స్టేడియం
-
సైకిల్కు ఓటేసింది నీకే కదా.. ఎమ్మెల్యే ఆదిరెడ్డివాసుతో చిన్నారి వీడియో వైరల్
-
జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఏపీ పూర్తిగా నష్టపోయింది: మంత్రి పార్థసారథి
-
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో డీఎస్ కీలకపాత్ర పోషించారు: సీఎం రేవంత్రెడ్డి
-
విభజన హామీల అమలు కోసం తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలి: మంత్రి పొన్నం
-
హారన్ కొట్టాడని.. ఆర్టీసీ డ్రైవర్పై ఇద్దరు వ్యక్తుల దాడి
-
రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలి: మురళీమోహన్
-
విజయవాడలో ‘బుజ్జి’ వాహనం సందడి.. అభిమానుల కేరింతలు
-
ఇంటి ముందు గేట్లు మూసేసిన జగన్.. ఇప్పుడైనా దారి ఇస్తారా?
-
టీ20 కెప్టెన్సీలో వారిద్దరికీ పోటీ ఉండొచ్చు: క్రీడా విశ్లేషకులు వెంకటేశ్
-
విభిన్న వాతావరణ పరిస్థితులతో ఆక్వా రంగం అతలాకుతలం
-
పూడికతో జూరాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి నిల్వ.. ఆందోళనలో రైతులు
-
సహజసిద్ధంగా నీటిశుద్ధి.. ప్లాంట్ ఏర్పాటు చేసిన విజ్ఞాన్ వర్సిటీ
-
వెంకయ్యనాయుడి చాతుర్యం, వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని మోదీ
-
రేషన్ మాఫియా వెనుక వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబం?
-
పీఎం నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’
-
ఫెడెక్స్ పేరిట సైబర్ నేరగాళ్ల మోసం.. రూ.కోట్లు దోపిడీ!
-
కొండాపూర్లో రామోజీరావు సంస్మరణ సభ
-
ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి.. నిధులు దండుకున్న వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
-
వైవీయూ మాజీ వీసీ, రిజిస్ట్రార్లపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు..!
-
పొద్దు పొడవక ముందే పింఛన్ల పంపిణీకి ఏపీ సర్కారు సిద్ధం..!
-
భారత్ విజయం.. తెలంగాణ సచివాలయం ఎదుట క్రికెట్ అభిమానుల సంబరాలు
-
భారత్దే టీ20 ప్రపంచకప్.. విశాఖలో క్రికెట్ అభిమానుల సంబరాలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి