Kedarnath Yatra: కేదార్‌నాథ్‌కు పోటెత్తుతున్న యాత్రికులు

చార్‌ధామ్‌ యాత్రలో ప్రధానమైన కేదార్‌నాథ్‌కు యాత్రికులు పోటెత్తుతున్నారు. మంచుకొండల్లో ఉన్న శివయ్య దర్శనం కోసం.. దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దేవాలయంతో పాటు చుట్టుపక్కల మంచు అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి.

Published : 28 Jun 2024 15:18 IST

చార్‌ధామ్‌ యాత్రలో ప్రధానమైన కేదార్‌నాథ్‌కు యాత్రికులు పోటెత్తుతున్నారు. మంచుకొండల్లో ఉన్న శివయ్య దర్శనం కోసం.. దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దేవాలయంతో పాటు చుట్టుపక్కల మంచు అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. నీలకంఠుడి దర్శనం చేసుకుని ప్రకృతి ఒడిలో సేదదీరుతున్నారు. కేదార్‌నాథ్‌కు వచ్చే యాత్రికుల కోసం ఉత్తరాఖండ్ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Tags :

మరిన్ని