PV Narasimha Rao: తెలుగు వారు గర్వించే స్థాయిలో దేశాన్ని పీవీ పాలించారు: మంత్రి భట్టి

పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దిల్లీలో నివాళులర్పంచారు.

Published : 28 Jun 2024 13:24 IST

పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దిల్లీలో నివాళులర్పంచారు. తెలుగు వాళ్లంత గర్వించే స్థాయిలో దేశాన్ని పీవీ పాలించారని కొనియాడారు.

Tags :

మరిన్ని