Hanamkonda: నిర్మాణ దశలోనే ఆగిపోయిన వంద పడకల ఆస్పత్రి

పేదలు అనారోగ్యానికి గురైతే సమీపంలోని ప్రభుత్వాసుపత్రే పెద్దదిక్కు. కానీ అక్కడి ప్రజలు దవాఖానాకు వెళ్లాలంటే రెండు గంటల ప్రయాణం చేయాల్సిందే.

Published : 03 Jul 2024 16:42 IST

పేదలు అనారోగ్యానికి గురైతే సమీపంలోని ప్రభుత్వాసుపత్రే పెద్దదిక్కు. కానీ అక్కడి ప్రజలు దవాఖానాకు వెళ్లాలంటే రెండు గంటల ప్రయాణం చేయాల్సిందే. ఈ బాధల నుంచి విముక్తి కల్పించడానికి గత ప్రభుత్వ హయాంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. హనుమకొండ జిల్లా పరకాలలో 100 పడకల ఆస్పత్రి నిర్మాణ దశలోనే ఆగిపోయింది.

Tags :

మరిన్ని