Siraj: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సిరాజ్‌కు అభిమానుల ఘనస్వాగతం

టీ20 ప్రపంచ కప్ అనంతరం భారత బౌలర్‌ మహమ్మద్ సిరాజ్‌ (Siraj) హైదరాబాద్ చేరుకున్నారు.

Published : 05 Jul 2024 19:24 IST

టీ20 ప్రపంచ కప్ అనంతరం భారత బౌలర్‌ మహమ్మద్ సిరాజ్‌ (Siraj) హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో క్రికెట్‌ అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సిరాజ్‌.. టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలవడం హైదరాబాద్‌కు గర్వకారణమని తెలిపారు. రానున్న రోజుల్లో తాను మరింత కష్టపడి టీమ్‌ఇండియా మరిన్ని పథకాలు సాధించే విధంగా కృషి చేస్తానని సిరాజ్‌ అన్నారు.   

Tags :

మరిన్ని