CPI: విభజన చట్టంలోని హామీల పరిష్కారంపై ముందడుగు వేయాలి: సీపీఐ నారాయణ

ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు తమ రాష్ట్రాల హక్కులు పరిరక్షించుకుంటూనే సమస్యల పరిష్కారంలో పట్టువిడుపులతో వ్యవహరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు.

Published : 05 Jul 2024 19:54 IST

ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు తమ రాష్ట్రాల హక్కులు పరిరక్షించుకుంటూనే సమస్యల పరిష్కారంలో పట్టువిడుపులతో వ్యవహరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. ఇద్దరు సీఎంలు చర్చలకు ముందుకురావడం శుభపరిణామన్నారు. విభజన చట్టంలోని హామీల పరిష్కారంపై కేంద్రంపైనా పోరాటం చేయాలని కోరారు.

Tags :

మరిన్ని