Harish Rao: 7 నెలల్లో పంచాయతీల అభివృద్ధికి ఏడు పైసలూ ఇవ్వలేదు: హరీశ్‌రావు

7 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.

Published : 02 Jul 2024 15:19 IST

7 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. భారాస ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిందని.. దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిందని గుర్తు చేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న ఆయన.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. చాలా పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు.

Tags :

మరిన్ని