TG News: డీఎస్‌ మృతిపై సీఎం రేవంత్‌, రాజకీయ నాయకుల సంతాపం

సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్ కన్నుమూశారు.

Published : 29 Jun 2024 12:41 IST

సీనియర్ రాజకీయ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్ కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పలువురు రాజకీయ ప్రముఖులు డీఎస్ మృతిపట్ల సంతాపం తెలిపారు.

Tags :

మరిన్ని