CM Chandrababu: రాజధాని అమరావతిపై నేడు ప్రభుత్వ శ్వేతపత్రం

గత ప్రభుత్వ మూడు రాజధానుల వివాదాస్పద నిర్ణయంతో ధ్వంసమైన ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. బుధవారం దానిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.

Updated : 03 Jul 2024 09:25 IST

గత ప్రభుత్వ మూడు రాజధానుల వివాదాస్పద నిర్ణయంతో ధ్వంసమైన ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. బుధవారం దానిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అధికారంలోకి రాగానే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న సీఎం.. దీనిపై ప్రజల్లో చర్చ జరగాలన్న లక్ష్యంతో శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించిన భవిష్యత్  కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేసేలా ఈ శ్వేతపత్రం ఉండే అవకాశం ఉంది.

Tags :

మరిన్ని