Chandrababu: అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

అమరావతిపై సీఎం చంద్రబాబు (Chandrababu) శ్వేతపత్రం విడుదల చేశారు.

Updated : 03 Jul 2024 16:31 IST

ప్రపంచంలోనే అతిపెద్ద భూ సేకరణ ప్రాజెక్టు అమరావతి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు.

Tags :

మరిన్ని