- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
CM Chandrababu: సీమాకు పింఛన్.... ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు
బంగారు తల్లి సీమా పర్వీన్కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమా పర్వీన్కు విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో గత వైకాపా సర్కార్ ఫించన్ తొలగించింది. నాటి మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా ఆమెకు న్యాయం జరగలేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఫించన్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
బంగారు తల్లి సీమా పర్వీన్కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమా పర్వీన్కు విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో గత వైకాపా సర్కార్ ఫించన్ తొలగించింది. నాటి మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా ఆమెకు న్యాయం జరగలేదు. 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా మచిలీపట్నం వచ్చిన చంద్రబాబును.. సీమా కుటుంబసభ్యులు కలిశారు. విభిన్న ప్రతిభావంతురాలైన సీమా ఫించన్ తొలగించడానికి మనసెలా వచ్చిందంటూ గత ప్రభుత్వాన్ని బాబు నిలదీశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఫించన్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటా అంటూ బాధితురాలుతో సెల్ఫీ దిగి అప్పట్లోనే ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
మరిన్ని
-
పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి సభ
-
వైకాపా అక్రమ కట్టడాల కూల్చివేత.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
నిజామాబాద్లో అధ్వానంగా మారిన రోడ్లు.. మరమ్మతులు లేక గుంతలమయం
-
కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు
-
నిర్మాణ దశలోనే ఆగిపోయిన వంద పడకల ఆస్పత్రి
-
యూకే సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఎదురుగాలి?
-
మానేరు వాగు వంతెనపై మరోసారి కూలిన గైడర్లు
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో.. నిర్లక్ష్యం ఎవరిది?
-
ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇచ్చారు: కేంద్ర మంత్రి శ్రీనివాస్వర్మ
-
జగన్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విజయవాడ ఆటోనగర్
-
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియా సమావేశం
-
అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
ఏడుగురు విద్యార్థులకు 7 మంది టీచర్లు.. వైకాపా ప్రభుత్వ విధానాలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం
-
ప్రజాదర్బార్తో సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేశ్ భరోసా
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మహిళా క్రికెటర్లు
-
పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల
-
నకిలీ సిమ్ నెంబర్లతో నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్లు
-
తరగతి గదిలో ఊడిన పెచ్చులు.. వైకాపా ఎమ్మెల్సీపై కేసు నమోదు!
-
కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన..
-
పార్లమెంట్ సమావేశాలు.. రాజ్యసభలో ప్రధాని ప్రసంగం
-
ఏపీలో కొత్త దందా.. నోటరీల పేరుతో నయా మోసం
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. 121 మంది దుర్మరణం
-
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: సీఎం రేవంత్రెడ్డి
-
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో.. అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం
-
అమరావతి రహదారుల నెట్వర్క్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
-
వైకాపా నిర్లక్ష్యం.. రోగులకు శాపం
-
వార్షిక బడ్జెట్ కసరత్తును ముమ్మరం చేసిన ప్రభుత్వం
-
పులివెందులలో ‘ఫోర్ స్టార్’ పన్నాగం
-
డబ్బులిచ్చి పోస్టింగ్కు ప్రయత్నిస్తే వేటు తప్పదు: సీఎం రేవంత్
-
మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం కసరత్తు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతి
-
పరాగ్ స్పెషల్.. అభిషేక్ ఆనందం.. జింబాబ్వే టూర్ వేళ యువ భారత్ ముచ్చట్లు
-
హామీల అమలుపై కాంగ్రెస్ నేతల కాలయాపన: రఘునందన్రావు
-
ఆ రాష్ట్రంలో కుప్పకూలుతున్న వంతెనలు.. 15 రోజుల్లో ఏడు!
-
సీఎంఎఫ్ బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక
-
స్వదేశానికి టీమ్ఇండియా.. ప్రధాని మోదీతో ప్లేయర్ల భేటీ ఎప్పుడంటే?