CM Chandrababu: మాట నిలబెట్టుకున్నాం.. ఫించన్‌దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అంటూ.. ఫించన్‌దారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. అందరి మద్దతుతో ప్రజలకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందన్నారు.

Published : 29 Jun 2024 22:23 IST

ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అంటూ.. ఫించన్‌దారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. అందరి మద్దతుతో ప్రజలకు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ఈ మేరకు జులై 1న మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొననున్నారు. ఉదయం 6 గంటలకే లబ్ధిదారులకు రూ.7 వేల పింఛన్ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే పింఛన్ల పంపిణీలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కానున్నారు.

Tags :

మరిన్ని