CM Chandrababu: ఏపీ ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి

వైకాపా పాలనతో ఆర్థిక ఇబ్బందుల పాలైన ఏపీని అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీని కోరారు.

Published : 05 Jul 2024 09:17 IST

వైకాపా పాలనతో ఆర్థిక ఇబ్బందుల పాలైన ఏపీని అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీని కోరారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిందని వచ్చే ఆదాయం జీతాలు, పింఛన్లు, అప్పులకే సరిపోతుందన్నారు. ఆర్థిక ఇక్కట్లు తీర్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. పోలవరం, అమరావతి నిర్మాణానికి సహకరించాలని ఆర్థిక సాయంతో మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

మరిన్ని