- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
CM Chandrababu: లబ్ధిదారుడి ఇంటికెళ్లి స్వయంగా పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు
ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మంత్రి లోకేశ్, ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం.. పూరిగుడిసెలో ఉన్న లబ్ధిదారు రాములు ఇంటికి వెళ్లి ముగ్గురు లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందజేశారు.
ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛను పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేశ్, ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం.. పూరిగుడిసెలో ఉన్న లబ్ధిదారు రాములు ఇంటికి వెళ్లి ముగ్గురు లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందజేశారు. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడారు. త్వరలో ఇల్లు నిర్మించి అందజేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారు కుటుంబసభ్యులు ఇచ్చిన టీ తాగారు. రాములు కుటుంబసభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మరిన్ని
-
అమరావతి రహదారుల నెట్వర్క్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
-
వైకాపా నిర్లక్ష్యం.. రోగులకు శాపం
-
వార్షిక బడ్జెట్ కసరత్తును ముమ్మరం చేసిన ప్రభుత్వం
-
పులివెందులలో ‘ఫోర్ స్టార్’ పన్నాగం
-
డబ్బులిచ్చి పోస్టింగ్కు ప్రయత్నిస్తే వేటు తప్పదు: సీఎం రేవంత్
-
మంత్రివర్గ విస్తరణకు ప్రభుత్వం కసరత్తు
-
ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్గా మహేష్చంద్ర లడ్హా
-
గతంలో డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
-
రాజధాని అమరావతిపై నేడు ప్రభుత్వ శ్వేతపత్రం
-
రైతుల సౌకర్యార్థం ప్రతి సర్వే నంబర్కు భూసార పరీక్షలు: మంత్రి తుమ్మల
-
విభజన హామీల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ చాలా అవసరం: ప్రొ.కోదండరాం
-
సల్మాన్ హత్యకు కుట్ర.. రూ. 25 లక్షల సుపారీ!
-
ఏపీలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి అనిత
-
ఏపీలో అతిసారంపై యుద్ధం.. ‘స్టాప్ డయేరియా’ పేరుతో అవగాహన కార్యక్రమాలు
-
కరీంనగర్ డీఈఓను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
వైకాపా పాలనలో ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ రాలేదు: ఎంపీ బైరెడ్డి శబరి
-
ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: పవన్ కల్యాణ్
-
వైకాపా అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. కంభంపాడులో ఉద్రిక్తత!
-
సీతారామ ప్రాజెక్టు కాల్వపనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి
-
కరీబియన్ దీవులను గజగజలాడించిన బెరిల్ హరికేన్
-
భారత్లో అమెరికాను మించిన పెళ్లిళ్ల ఖర్చు.. దేనికి సంకేతం?
-
డ్రగ్స్ కట్టడిపై తెలుగు సినీ పరిశ్రమ అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్రెడ్డి
-
రాజ్ తరుణ్ ‘తిరగబడర సామి’ ట్రైలర్ వచ్చేసింది
-
పాఠశాలల్లో ఫీజుల మోత.. విద్యార్థుల చదువు సాగేదెలా?
-
అసోంలో వరద బీభత్సం.. 45 మంది మృతి
-
తోటపల్లి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన గత వైకాపా సర్కార్
-
కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాల పైవంతెనకు వైకాపా శాపం
-
7 నెలల్లో పంచాయతీల అభివృద్ధికి ఏడు పైసలూ ఇవ్వలేదు: హరీశ్రావు
-
గ్రామీణ తాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేసిన వైకాపా సర్కారు.. రోగాల బారిన ప్రజలు
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎంక్యూర్ ఫార్మా, బన్సల్ వైర్ ఐపీఓలు ప్రారంభం.. ₹2,700 కోట్ల సమీకరణ
-
బైడెన్ డిమెన్షియాను దాచిపెట్టారు..కమలా హ్యారిస్ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య