Nadendla: రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ!: మంత్రి నాదెండ్ల

కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం మాఫియాపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Published : 29 Jun 2024 13:56 IST

కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం మాఫియాపై ప్రభుత్వం దృష్టి సారించింది. కాకినాడలో రెండ్రోజులుగా మకాం వేసిన పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గోదాముల్లో తనిఖీలు చేశారు. 7వేల 615 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశారు. రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ కోరతామన్న నాదెండ్ల కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ సరకులు వెళ్తున్నాయని చెప్పారు. కాకినాడ పోర్టు అంటేనే అందరూ భయపడుతున్నారని నాదెండ్ల అన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు