Badrinath: భక్తులతో కిటకిటలాడుతున్న బద్రీనాథ్ ఆలయం

చార్‌ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. మంచు కొండల మధ్య బద్రీనాథ్ ఆలయ రమణీయతను యాత్రికులు ఆస్వాదిస్తున్నారు.

Published : 29 Jun 2024 13:46 IST

చార్‌ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. మంచు కొండల మధ్య బద్రీనాథ్ ఆలయ రమణీయతను యాత్రికులు ఆస్వాదిస్తున్నారు. ఆలయ పరిసరాలు హరి నామస్మరణతో మార్మోగుతున్నాయి. స్వామి దర్శనం కోసం 3కి.మీ. మేర భక్తులు బారులు తీరారు.

Tags :

మరిన్ని