RamMohan Naidu: దేశంలో తెలుగువారు సత్తా చాటే సమయం వచ్చింది: రామ్మోహన్‌ నాయుడు

తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం జరిగిందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు (RamMohan Naidu) అన్నారు.

Published : 12 Jun 2024 17:17 IST

తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం జరిగిందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు (RamMohan Naidu) అన్నారు. దేశంలో తెలుగువారు సత్తా చాటే సమయం వచ్చిందని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. 

Tags :

మరిన్ని