Lok Sabha Polls: ఐదో విడత పోలింగ్‌.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో  ఓటింగ్ జరుగుతోంది. పలువురు ప్రముఖులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated : 20 May 2024 12:43 IST

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో  ఓటింగ్ జరుగుతోంది. పలువురు ప్రముఖులు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమ్ముకశ్మీర్‌లో తెల్లవారుజాము నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.

Tags :

మరిన్ని