Hyderabad: డ్రైవర్‌ నిర్లక్ష్యం.. పారిశుద్ధ్య పనులు చేస్తుండగా కార్మికుడిని ఢీకొన్న కారు

హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీసాయి కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Published : 28 Jun 2024 14:21 IST

హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీసాయి కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం విధుల్లో భాగంగా పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుడిని ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ వచ్చి ఢీకొట్టాడు. తీవ్ర గాయలైన కార్మికుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

మరిన్ని