Guntur: వైకాపా ప్రభుత్వ వికృత క్రీడకు.. ఆగమైన బ్రహ్మానందరెడ్డి స్టేడియం

అథ్లెటిక్ ట్రాక్, బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్ట్‌లతో ఒకప్పుడు అలరారిన మైదానంలో ఇప్పుడు అడుగు పెట్టాలంటేనే అసహ్యించుకునే పరిస్థితి నెలకొంది.

Published : 30 Jun 2024 17:18 IST

అది పీటీ ఉష లాంటి క్రీడాకారులకు పరుగులు నేర్పించిన మైదానం. జాతీయ స్థాయిలో ఎందరో ఆటగాళ్లకు గెలుపు పాఠాలు నేర్పిన స్టేడియం. అథ్లెటిక్ ట్రాక్, బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్ట్‌లతో ఒకప్పుడు అలరారిన మైదానంలో ఇప్పుడు అడుగు పెట్టాలంటేనే అసహ్యించుకునే పరిస్థితి నెలకొంది. వైకాపా సర్కార్ వికృత క్రీడకు గుంటూరులోని కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఆగమైంది.

Tags :

మరిన్ని