Bhanuprakash: తితిదేలో శ్రీవారి ఆభరణాలు భద్రమేనా?.. భక్తుల అనుమానాలు: భానుప్రకాశ్‌

ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను వైకాపా ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని భాజపా (BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి (Bhanuprakash) ఆరోపించారు.

Published : 05 Jul 2024 14:02 IST

ప్రపంచ హిందూ ధార్మిక క్షేత్రమైన తిరుమలను వైకాపా ప్రభుత్వం అధర్మ క్షేత్రంగా మార్చిందని భాజపా (BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి (Bhanuprakash) ఆరోపించారు. దర్శన టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, ఇంజినీరింగ్ పనులంటిన్నింటిలోనూ అవినీతి చేశారని విమర్శించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తితిదేలో (TTD) శ్రీవారి ఆభరణాలు భద్రమేనా? అనే అనుమానాలు భక్తులకు ఉన్నాయన్నారు.

Tags :

మరిన్ని