Assam Flood: అసోంలో వరదల బీభత్సం.. జలదిగ్బంధంలో 22లక్షల మంది

ఈశాన్య రాష్ర్టం అసోంను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. 29 జిల్లాల్లోని 22 లక్షల మంది ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకున్నారు.

Updated : 05 Jul 2024 20:33 IST

ఈశాన్య రాష్ర్టం అసోంను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. 29 జిల్లాల్లోని 22 లక్షల మంది ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకున్నారు. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు మహోగ్రరూపం దాల్చటంతో వేల గ్రామాలు నీట మునిగాయి. వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటించిన అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ.. సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు చెప్పారు.

Tags :

మరిన్ని