Vijayawada: ఇంద్రకీలాద్రిపై జూలై 6 నుంచి ఆషాఢ మాస సారె మహోత్సవం: ఈవో రామారావు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జూలై 6 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఆషాఢ మాసం సారె మహోత్సవాన్ని నిర్వహిస్తునట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఈవో రామరావు తెలిపారు.

Published : 30 Jun 2024 20:35 IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జూలై 6 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ఆషాఢ మాసం సారె మహోత్సవాన్ని నిర్వహిస్తునట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఈవో రామరావు తెలిపారు. జులై 19 నుంచి 21 వరకు శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జూన్ 14న తెలంగాణ మహంకాళీ ఉత్సవ కమిటీ బోనాలు తీసుకొచ్చి దుర్గమాతకు బోనం సమర్పిస్తామన్నారు. ఆషాఢమాసంలో సామన్య భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల ప్రోటోకాల్ దర్శనాలు ఆలస్యంగా జరుగుతాయన్నారు. 

Tags :

మరిన్ని