AP TET 2024: ఏపీలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

మెగా డీఎస్సీ నిర్వహించే ముందే మరోసారి టెట్ని ర్వహణకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

Published : 02 Jul 2024 10:12 IST

మెగా డీఎస్సీ నిర్వహించే ముందే మరోసారి టెట్ని ర్వహణకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 5 నుంచి 20 తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టు 25న తుది కీ విడుదల చేసి.. 30న టెట్ ఫలితాలను ప్రకటిస్తారు. పూర్తి వివరాలు మంగళవారం నుంచి వెబ్సైట్‌లో అందుబాటులోకి రానున్నాయని అధికారులు ప్రకటించారు. మరో వారం రోజుల్లో మెగా డీఎస్సీ షెడ్యూల్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Tags :

మరిన్ని