- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ramoji Rao: రామోజీరావుకు నివాళులు అర్పించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్లోని కానూరులో జరుగుతోంది. రామోజీరావు చిత్ర పటానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
Published : 27 Jun 2024 17:22 IST
Tags :