Anantapur: గ్రామీణ తాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేసిన వైకాపా సర్కారు.. రోగాల బారిన ప్రజలు

వైకాపా ప్రభుత్వ పాపాలు ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయి. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను ఐదేళ్లలో నిర్వీర్యం చేయడం ప్రజారోగ్యానికి శాపంగా మారింది.

Published : 02 Jul 2024 15:00 IST

వైకాపా ప్రభుత్వ పాపాలు ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నాయి. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థను ఐదేళ్లలో నిర్వీర్యం చేయడం ప్రజారోగ్యానికి శాపంగా మారింది. తాగునీటి ట్యాంకుల్నీ శుభ్రం చేయలేదు. పైపులైన్‌ లీకేజీని పట్టించుకోలేదు. పైగా వర్షాలు కురువడంతో గ్రామాల్లోని బోర్లలోకి నీరు చేరి కలుషితమవుతోంది. అనంతపురం జిల్లాలో వ్యాప్తంగా అతిసారం లక్షణాలతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. అనేక మంది వాంతులు, విరేచనాలతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags :

మరిన్ని