Disbursement of Pensions: పొద్దు పొడవక ముందే పింఛన్ల పంపిణీకి ఏపీ సర్కారు సిద్ధం..!

ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పింఛన్ సొమ్మును సోమవారం లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే నగదు పంపిణీ చేపట్టాలని, తొలిరోజే 90శాతం పూర్తవ్వాలని ఆదేశించింది.

Published : 30 Jun 2024 08:58 IST

ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పింఛన్ సొమ్మును సోమవారం లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే నగదు పంపిణీ చేపట్టాలని, తొలిరోజే 90శాతం పూర్తవ్వాలని ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పింఛన్ సొమ్ముతోపాటు వాస్తవ పరిస్థితిలను వివరిస్తూ సీఎం చంద్రబాబు సంతకంతో కూడిన లేఖను సైతం సచివాలయం సిబ్బంది అందించనున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు