Hyderabad: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. పంపకాల పైనే ప్రధాన చర్చ!

తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి అంతా సిద్ధమైంది.

Updated : 05 Jul 2024 20:08 IST

తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి అంతా సిద్ధమైంది. శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలే అజెండాగా చర్చలు జరపనున్నారు. తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తులతో పాటు విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజనపై సమాలోచనలు జరపనున్నారు.

Tags :

మరిన్ని