- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Seethakka:: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం: మంత్రి సీతక్క
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి సీతక్క తెలిపారు.
Published : 13 Jun 2024 15:27 IST
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. ములుగు జిల్లా జీవంతరావుపల్లిలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మంత్రి.. పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. పాఠశాలల్లో సదుపాయాల విషయంలో అధికారులు నిర్లక్ష్యధోరణి ప్రదర్శించ వద్దని మంత్రి సూచించారు. బడి బాగుంటేనే భవిష్యత్ తరాలకు బంగారు బాటలు పడతాయన్నారు.
Tags :
మరిన్ని
-
నీట మునిగిన కజిరంగా నేషనల్ పార్క్.. వన్యప్రాణులు మృతి
-
ప్లాస్టిక్ వద్దు.. జూట్ ముద్దు.. ఈటీవీ ప్రత్యేక వీడియో
-
అమరావతి దుస్థితిపై సీఎం చంద్రబాబు భావోద్వేగం
-
అసెంబ్లీ గేటు బద్దలుగొట్టుకుని వస్తానని వర్మ చెప్పారు.. అదే నిజమైంది: పవన్కల్యాణ్
-
కందుకూరులో 115 గ్రామాలకు కలుషిత నీళ్లే దిక్కు..!
-
నేను ఇవాళ పిఠాపురం వాస్తవ్యుడిగా మారా: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
ఏ ఒక్క హామీ వదలం.. గ్యారెంటీలన్నీ అమలు చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి
-
ఉచిత ఇసుక పంపిణీకి త్వరలో తేదీలు ప్రకటిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర
-
పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి సభ
-
వైకాపా అక్రమ కట్టడాల కూల్చివేత.. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
నిజామాబాద్లో అధ్వానంగా మారిన రోడ్లు.. మరమ్మతులు లేక గుంతలమయం
-
కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు
-
నిర్మాణ దశలోనే ఆగిపోయిన వంద పడకల ఆస్పత్రి
-
యూకే సార్వత్రిక ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఎదురుగాలి?
-
మానేరు వాగు వంతెనపై మరోసారి కూలిన గైడర్లు
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటనలో.. నిర్లక్ష్యం ఎవరిది?
-
ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇచ్చారు: కేంద్ర మంత్రి శ్రీనివాస్వర్మ
-
జగన్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన విజయవాడ ఆటోనగర్
-
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియా సమావేశం
-
అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
ఏడుగురు విద్యార్థులకు 7 మంది టీచర్లు.. వైకాపా ప్రభుత్వ విధానాలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం
-
ప్రజాదర్బార్తో సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేశ్ భరోసా
-
పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల
-
నకిలీ సిమ్ నెంబర్లతో నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్లు
-
తరగతి గదిలో ఊడిన పెచ్చులు.. వైకాపా ఎమ్మెల్సీపై కేసు నమోదు!
-
కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ పర్యటన..
-
పార్లమెంట్ సమావేశాలు.. రాజ్యసభలో ప్రధాని ప్రసంగం
-
ఏపీలో కొత్త దందా.. నోటరీల పేరుతో నయా మోసం
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. 121 మంది దుర్మరణం
-
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: సీఎం రేవంత్రెడ్డి
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/07/24)
-
హైదరాబాద్ను చుట్టేసిన నభా నటేశ్.. కృతి సనన్ స్టైలిష్ డ్రెస్సు!
-
ఏనుగుల కోసం ప్రత్యేక రెస్టారంట్, ప్లే గ్రౌండ్.. ఎక్కడో తెలుసా?
-
హాథ్రస్ తొక్కిసలాట.. భోలే బాబా ఏమన్నారంటే!
-
సినిమాల్లో నటించడంపై స్పందించిన పవన్ కల్యాణ్