Hyderabad: టీజీపీఎస్‌సీ ముట్టడికి ఏబీవీపీ నాయకుల యత్నం

గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 సహా ఉపాధ్యాయుల పోస్టులు పెంచాలని ఏబీవీపీ నాయకులు టీజీపీఎస్‌సీ ముట్టడికి యత్నించారు.

Updated : 02 Jul 2024 14:20 IST

గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 సహా ఉపాధ్యాయుల పోస్టులు పెంచాలని ఏబీవీపీ నాయకులు టీజీపీఎస్‌సీ ముట్టడికి యత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్వల్ప ఉద్రికత్త చోటుచేసుకుంది. ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

మరిన్ని