Pharmaceutical: ఫార్మా రంగంలో దూసుకెళ్తున్న భారత్
కోవాగ్జిన్.. రెమిడిసివిర్.. పేర్లు ఏవైనా ప్రపంచ విపత్తులకు కారణమైన వ్యాధులకు ఔషధాలు తయారు అవుతున్నవి భాగ్యనగరంలోనే. ప్రపంచస్థాయిలో ఫార్మా రంగంలో భారత్ ఎంతో ముందుంది. 150కి పైగా దేశాలకు భారత్ నుంచి వివిధ ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి.
కోవాగ్జిన్.. రెమిడిసివిర్.. పేర్లు ఏవైనా ప్రపంచ విపత్తులకు కారణమైన వ్యాధులకు ఔషధాలు తయారు అవుతున్నవి భాగ్యనగరంలోనే. ప్రపంచస్థాయిలో ఫార్మా రంగంలో భారత్ ఎంతో ముందుంది. 150కి పైగా దేశాలకు భారత్ నుంచి వివిధ ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి. మన దేశం నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో 35శాతానికి పైగా తెలంగాణ నుంచే ఉన్నాయి. కరోనా సమయంలో భారత్ బయోటెక్ నుంచి ఉత్పత్తైన ‘కోవాగ్జిన్’తో పాటు కాన్సర్, హెచ్ఐవీ లాంటి మొండి వ్యాధులకు కూడా ఔషధాలు మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. కరోనా నియంత్రణను ఉపయోగించిన ‘రెమిడిసివిర్’ ఇంజెక్షన్లు కూడా హెటిరో ఉత్పత్తి చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచినవే. ఇలా కీలకమైన వ్యాధులకు ఔషధాలు ఇక్కడ తయారై ఎగుమతవుతున్నాయి. ఫార్మా రంగానికి మరింత ప్రోత్సాహం అందించడానికే హైటెక్స్ వేదికగా ‘ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్’- 73వ సమావేశం జరిగింది. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..!
మరిన్ని
-
ఏపీలో భారీ వర్షాలు.. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి
-
ఇంకా దొరకని ఎంపీడీవో ఆచూకీ.. అనుమానితుల ఫోన్కాల్స్పై పోలీసుల దర్యాప్తు
-
జైలుకి పంపాడనే పగతోనే హత్య.. రషీద్ కేసులో వెలుగులోకి కీలక అంశాలు
-
అరుదైన బావురు పిల్లుల గణనకు ప్రభుత్వం ఆదేశాలు
-
రుణమాఫీతో మురిసిన రైతన్న.. పల్లెల్లో సంబురాలు
-
రైతు రుణమాఫీపై సర్వత్రా హర్షం.. కాంగ్రెస్లో జోష్
-
కరెంటు బిల్లు కట్టమన్నందుకు విద్యుత్ సిబ్బందిపై దాడి
-
పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి.. రెండు వేల కుటుంబాలపై వరద ప్రభావం
-
ఏపీలో భారీ వర్షాలు.. వీధుల్లోకి చేరిన వరదతో వాహనదారుల అవస్థలు
-
పరిష్కరించలేని సమస్యగా నిరుద్యోగం
-
ఇగ్నో విశ్వవిద్యాలయంలో 300పైగా కోర్సులు
-
బీఎస్ఎన్ఎల్ వైపు ఖాతాదారుల చూపు.. కారణాలేంటంటే!
-
రూ.3కోట్లతో పరార్!.. ఖాతాదారులను నమ్మించి మోసం చేసిన బ్యాంకు మేనేజర్
-
వరదలో చిక్కుకున్న కూలీలను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
-
సీఐడీ కార్యాలయంలో నన్ను చంపేందుకు కుట్ర పన్నారు: రఘురామ కృష్ణరాజు
-
కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమే..!: సీఎం రేవంత్రెడ్డి
-
ఏలూరు జిల్లాలో భారీ వర్షం.. కాలువలో చిక్కుకున్న పాఠశాల బస్సు!
-
కోనసీమ జిల్లాలో జోరువానలు.. వర్షపు నీటితో నిండిన పాఠశాల ప్రాంగణం!
-
పట్టాలు తప్పిన రైలు.. నలుగురు మృతి
-
ఎంపీడీవో ఆచూకీ కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు
-
రైతు రుణమాఫీ ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
-
రాజమహేంద్రవరంలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రహదారులు
-
భద్రాద్రిలో భారీగా వర్షాలు.. వరదలో చిక్కుకున్న 20 మంది కూలీలు
-
రీల్స్ చేస్తూ లోయలో పడిన యువతి.. చికిత్స పొందుతూ మృతి
-
దేవాదాయశాఖ ఉద్యోగి శాంతి అక్రమాలపై విచారణ కొనసాగుతోంది: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
-
పేరేచర్ల-కొండమోడు మార్గ విస్తరణకు కూటమి ప్రభుత్వం ముందడుగు
-
నిర్మాణాలు పూర్తి కాకముందే పేకమేడల్లా కూలిపోతున్న ఇళ్లు
-
వైఎస్ఆర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల భూమిని కబ్జా చేసిన వైకాపా నేతలు
-
భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు.. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికుల ఇబ్బందులు
-
వైకాపా కవ్వింపు చర్యలతో.. కూటమి కార్యకర్తలు హద్దు మీరొద్దు: మంత్రి అనిత
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తమన్నా డ్యాన్స్పై కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన సీనియర్ నటుడు
-
అది నా పని కాదు.. మీరే కవర్ చేయాలి: హర్మన్ ప్రీత్ కౌర్
-
నేర విచారణ నుంచి గవర్నర్లకు రక్షణపై.. సుప్రీం కీలక నిర్ణయం
-
రూ.840 కోట్లకు పేటీఎం నష్టాలు.. ఆదాయంలో 33% క్షీణత
-
విచక్షణ మరిచిన పోలీసులు..నెటిజన్లు ఫైర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM