TS News: భారాసకు భారీ షాక్‌.. కాంగ్రెస్‌ గూటికి ఆరుగురు ఎమ్మెల్సీలు

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన భారాసకు భారీ షాక్‌ తగిలింది. అధికార కాంగ్రెస్‌లోకి గులాబీ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి అర్ధరాత్రి దిల్లీ నుంచి హైదరాబాద్‌ రాగానే మండలిసభ్యులను పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

Updated : 05 Jul 2024 09:40 IST

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన భారాసకు భారీ షాక్‌ తగిలింది. అధికార కాంగ్రెస్‌లోకి గులాబీ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి అర్ధరాత్రి దిల్లీ నుంచి హైదరాబాద్‌ రాగానే మండలిసభ్యులను పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. తాజా చేరికలతో శాసనమండలిలో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. మరో ముగ్గురు భారాస శాసనససభ్యులు.. ఒకట్రెండురోజుల్లో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.

Tags :

మరిన్ని