- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
TS News: భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి ఆరుగురు ఎమ్మెల్సీలు
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన భారాసకు భారీ షాక్ తగిలింది. అధికార కాంగ్రెస్లోకి గులాబీ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి చేరారు. సీఎం రేవంత్రెడ్డి అర్ధరాత్రి దిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే మండలిసభ్యులను పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.
Updated : 05 Jul 2024 09:40 IST
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన భారాసకు భారీ షాక్ తగిలింది. అధికార కాంగ్రెస్లోకి గులాబీ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి చేరారు. సీఎం రేవంత్రెడ్డి అర్ధరాత్రి దిల్లీ నుంచి హైదరాబాద్ రాగానే మండలిసభ్యులను పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. తాజా చేరికలతో శాసనమండలిలో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. మరో ముగ్గురు భారాస శాసనససభ్యులు.. ఒకట్రెండురోజుల్లో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.
Tags :
మరిన్ని
-
అల్ట్రాటెక్ సిమెంటు కర్మాగారంలో భారీ పెలుడు
-
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ప్రత్యక దృష్టి
-
ఏపీవ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం ప్రారంభం
-
మంత్రి లోకేష్ చొరవతో దివ్వాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
-
కనులపండువగా పూరీ జగన్నాథుడి రథయాత్ర
-
ఇడుపులపాయలో వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమం
-
టిడ్కో ఇళ్ల వద్ద మంత్రి నిమ్మల శ్రమదానం
-
ప్రమాదం అంచున ఫొటోషూట్.. ‘టెలిగ్రాఫ్ రాక్’కు క్యూ కడుతున్న పర్యటకులు!
-
ఎస్సై శ్రీను ఆత్మహత్య కేసులో నా భర్తపై ఆరోపణలు బాధాకరం: సీఐ భార్య
-
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లలాంటివి!: సీఎం చంద్రబాబు
-
రామోజీరావు.. కఠోరమైన క్రమశిక్షణకు మారు పేరు: ఎం.నాగేశ్వరరావు
-
మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడికి తగిన శిక్ష పడేలా చూస్తాం: హోం శాఖ మంత్రి అనిత
-
మా ప్రభుత్వం సర్వమతాలకు ప్రాధాన్యం ఇస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి
-
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుభ పరిణామం: సీపీఐ నేత నారాయణ
-
పెట్రోల్కు బదులుగా నీళ్లు.. బంకు యజమానిపై స్థానికుల ఆగ్రహం!
-
జగనన్న మెగా లేఅవుట్లో అక్రమాలు.. కొత్త సర్కారు విచారణ!
-
ఎన్టీఆర్ భవన్కు ఏపీ సీఎం చంద్రబాబు.. కేరింతలతో కార్యకర్తల ఘన స్వాగతం
-
విద్యార్థుల ఫిర్యాదుతో ప్రిన్సిపల్పై బదిలీ వేటు!
-
ఎర్రచందనం తరలింపునకు జైలు నుంచే స్మగ్లర్ల స్కెచ్!
-
ఏపీ అభివృద్ధి ముఖచిత్రాన్నే మార్చనున్న అమరావతి ‘ఓఆర్ఆర్’ ప్రాజెక్టు..!
-
ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు సర్వం సిద్ధం
-
ఎన్టీఆర్ స్టేడియంలో జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
-
ఉపాధ్యాయురాలి ఆదర్శం.. సొంత డబ్బుతో ప్రభుత్వ బడికి అద్దె చెల్లింపు!
-
ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు.. కార్యకర్తల భారీ ర్యాలీ
-
వేధింపులకు భరించలేక బలైన ఎస్సై శ్రీను!
-
గుంతకల్లు డీఆర్ఎమ్ సహా మరో నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ..!
-
విభజన సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కార మార్గాలు అన్వేషిస్తాం: భట్టి విక్రమార్క
-
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. భాజపాను గుజరాత్లో ఓడిస్తాం: రాహుల్ గాంధీ
-
ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ
-
ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం: మంత్రి సత్యకుమార్
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయగల ఏకైక నటుడు కమల్హాసన్: బ్రహ్మానందం
-
6 గంటల్లో 300 మి.మి.ల వాన.. ముంబయిని వణికించిన వరుణుడు
-
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జగన్, షర్మిల
-
బాక్సాఫీస్కు రాబోతున్న మరో పెద్ద చిత్రం.. ఓటీటీలో సందడి వీటితో
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,294
-
పొలాల్లో, బీడు భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు