Hyderabad: గంజాయిపై సమాచారమిస్తే రూ.2 లక్షల నజరానా!: డీసీపీ

హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల ముఠాలు రెచ్చిపోతున్నాయి. విదేశాల నుంచి ఖరీదైన డ్రగ్స్ తెప్పించి.. నగరంలో విక్రయిస్తున్నారు.

Published : 04 Jul 2024 13:06 IST

హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల ముఠాలు రెచ్చిపోతున్నాయి. విదేశాల నుంచి ఖరీదైన డ్రగ్స్ తెప్పించి.. నగరంలో విక్రయిస్తున్నారు. విద్యార్థులను బానిసలుగా మార్చి దందా కొనసాగిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు టీజీ-న్యాబ్ పోలీసులు. ముగ్గురు విక్రేతలతో పాటు 8మంది వినియోగదారులను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

మరిన్ని