Srikakulam: ఏడుగురు విద్యార్థులకు 7 మంది టీచర్లు.. వైకాపా ప్రభుత్వ విధానాలతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం

సాధారణంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను నియమిస్తారు. కానీ ఆ బడిలో మాత్రం ఎంత మంది విద్యార్థులన్నారో.. అంత మంది గురువులున్నారు.

Updated : 03 Jul 2024 17:14 IST

సాధారణంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను నియమిస్తారు. కానీ ఆ బడిలో మాత్రం ఎంత మంది విద్యార్థులన్నారో.. అంత మంది గురువులున్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియా ఉన్నత పాఠశాలలో కేవలం ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అయితే ఉపాధ్యాయులు సైతం ఏడుగురు ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు కదా.. కాని ఇదే నిజం. గత వైకాపా సర్కారు తీసుకున్న పాఠశాల విలీనంతో ఈ పరిస్థితి నెలకొంది.

Tags :

మరిన్ని