Amaravati: అమరావతి రహదారుల నెట్‌వర్క్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

అమరావతి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం రహదారుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

Published : 03 Jul 2024 11:15 IST

అమరావతి అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం రహదారుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పెనుమాక-తాడేపల్లి మీదుగా సీడ్ యాక్సెస్  రోడ్డు పూర్తిచేసి కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారితో కలపాలని భావిస్తోంది. ఉండవల్లి-వెంకటపాలెం మధ్య కరకట్ట రోడ్డు విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది. అయితే ఈ మార్గాల్లో భూసేకరణ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. సామరస్యంగా ఈ సమస్యలను అధిగమించి, రాజధానిలో రోడ్ల కనెక్టివిటీని పూర్తిచేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Tags :

మరిన్ని