Anam Rama Narayana: పరదాల మాటున పాలన చేసిన ఏకైక సీఎం జగనే: మంత్రి ఆనం

ఐదేళ్లుగా పరదాల మాటున పాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.

Published : 28 Jun 2024 13:09 IST

ఐదేళ్లుగా పరదాల మాటున పాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. శాసనసభ నియమాలు పాటించని జగన్ .. ప్రతిపక్ష హోదా కావాలని లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష హోదా రాదన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో వైకాపా కార్యాలయాలు కట్టుకోవడం దారుణమని మండిపడ్డారు.

Tags :

మరిన్ని